Header Banner

లక్ష మందికి ఉచిత టైలరింగ్ శిక్షణ, కుట్టు మిషన్లు పంపిణీ! కొత్త టెక్స్‌టైల్ పార్క్‌తో భారీ ఉపాధి!

  Tue Mar 04, 2025 14:17        Politics

నేతన్నలకు ప్రోత్సాహంగా ప్రతి నెల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామని, అనేక క్లస్టర్లను ఏర్పాటు చేసిTextile రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. గతంలో ఆగిపోయిన టెక్స్‌టైల్ పార్కును మళ్లీ ప్రారంభిస్తున్నామని, 8 మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. దీని వల్ల 15 వేల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌ను చూసి 8 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లోనే రూ. 1,977 కోట్లు స్వయం ఉపాధి పథకాలకే కేటాయించామని వెల్లడించారు. రూ. 200 కోట్లతో లక్షా 2 వేల మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని, బీసీల కోసం కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.


ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #textile #jobs #todaynews #flashnews #latestnews